Exclusive

Publication

Byline

ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

భారతదేశం, డిసెంబర్ 31 -- ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం ధ్వంసమైన స్థితిలో శివలింగం కనిపించడం కలకలం రేపింది. సోమవార... Read More


ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ న్యూ ఇయర్ గిఫ్ట్.. రూ.713 కోట్లు విడుదల

భారతదేశం, డిసెంబర్ 31 -- తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్), సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, అడ్వాన్సులతో సహా ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను విడుదల చే... Read More


రాజధాని కల, తుపాను, మావోయిస్టుల వేట, ప్రమాదాలు : 2025లో ఏపీ ఇవన్నీ చూసింది

భారతదేశం, డిసెంబర్ 31 -- ప్రపంచం 2026కి స్వాగతం పలుకుతోంది. అయితే 2025లో అనేక ఘటనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ ఫీల్డ్ రా... Read More


న్యూ ఇయర్‌కు మందుబాబులకు గుడ్‌న్యూస్.. మద్యం అమ్మకాల సమయం పొడిగింపు

భారతదేశం, డిసెంబర్ 30 -- నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 31, 2025, జనవరి 1, 2026 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాల సమయాలను పొడిగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.... Read More


2026 సంవత్సరానికి రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు జీహెచ్ఎంసీ ఆమోదం

భారతదేశం, డిసెంబర్ 30 -- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ రూ.11,460 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. ప్రధానంగా రోడ్డు మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం మెరుగుదలపై దృష్టి సార... Read More


అన్ని దేవాలయాలలో శ్రీవారి సేవకులుగా సేవ చేయండి.. తిరుమల తరహాలోనే శ్రీశైలం : సీఎం

భారతదేశం, డిసెంబర్ 30 -- ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఆలయాల్లో భక్తులు స్వచ్ఛందంగా శ్రీవారి సేవ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సచివాలయంలోని ఆర్‌టీజీఎస్ సౌకర్యంలో రెవెన్యూ, వ్యవసాయం, ప... Read More


తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. వైభవంగా ఏకాదశి వేడుకలు

భారతదేశం, డిసెంబర్ 30 -- తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు మెుదలయ్యాయి. 10 రోజులపాటు ద్వార దర్శనాలు ఉండనున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను చేసింది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఇవాళ ప్... Read More


స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల ఫస్ట్‌ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ విడుదల.. అభ్యంతరాలుంటే తెలపండి!

భారతదేశం, డిసెంబర్ 30 -- ఉద్యోగాల భర్తీలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు స్పీడ్ పెంచింది. ఇటీవలే 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిన బోర్డు.. తాజాగా స్పీ... Read More


టీజీఎస్ఆర్టీసీ నుంచి ఏపీకి సంక్రాంతి స్పెషల్ బస్సులు.. ఈ తేదీల్లో

భారతదేశం, డిసెంబర్ 30 -- సంక్రాంతి సందడి మెుదలైపోయింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు చాలా మంది ఇప్పటికే రైలు, బస్సు, విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్స... Read More


ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట.. త్వరలో తుది ఫలితాలు విడుదల!

భారతదేశం, డిసెంబర్ 30 -- ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు సంబంధించి ఒక ముఖ్యమైన పరిణామం జరిగింది. 2023 గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పేర్కొన్న రిజర్వేషన్ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు ... Read More